ప్రభుత్వ విప్‌లుగా జగ్గిరెడ్డి, గోపాలరెడ్డి

ABN , First Publish Date - 2021-08-19T16:55:21+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ విప్‌లుగా..

ప్రభుత్వ విప్‌లుగా జగ్గిరెడ్డి, గోపాలరెడ్డి

అమరావతి(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ విప్‌లుగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట శాసనసభ్యుడు చిర్ల జగ్గిరెడ్డి, శాసనమండలి సభ్యుడు వెన్నపూస గోపాలరెడ్డిని ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. వీరిద్దరూ ప్రభుత్వ విప్‌లుగా శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వానికి, చట్టసభలకు మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. 

Updated Date - 2021-08-19T16:55:21+05:30 IST