ఢిల్లీ వెళ్లి రాహుల్‌‌గాంధీని కలుస్తా: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2020-12-06T01:14:18+05:30 IST

ఢిల్లీ వెళ్లి రాహుల్‌‌గాంధీని కలుస్తా: జగ్గారెడ్డి

ఢిల్లీ వెళ్లి రాహుల్‌‌గాంధీని కలుస్తా: జగ్గారెడ్డి

హైదరాబాద్: బీజేపీ గెలిచిన 48 సీట్లు.. భాగ్యలక్ష్మి అమ్మవారి గెలుపని  కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌ ఓటమికి పార్టీ నేతలంతా బాధ్యులేనని పేర్కొన్నారు. ఉత్తమ్ విలువ ఇప్పుడు తెలియకున్నా భవిష్యత్‌లో తెలుస్తుందన్నారు. పీసీసీ చీఫ్‌ పదవి కోసం సీరియస్‌గా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. త్వరలో ఢిల్లీ వెళ్లి రాహుల్‌ గాంధీని కలుస్తానని పేర్కొన్నారు.

Updated Date - 2020-12-06T01:14:18+05:30 IST