జగ్గంపేట మండలం మామిడాడలో చెరువు కబ్జా

ABN , First Publish Date - 2020-05-29T23:28:31+05:30 IST

జగ్గంపేట మండలం మామిడాడలో చెరువు కబ్జా

జగ్గంపేట మండలం మామిడాడలో చెరువు కబ్జా

రాజమండ్రి: జగ్గంపేట మండలం మామిడాడలో చెరువు కబ్జాకు అధికార పార్టీ నేతలు పాల్పడ్డారు. 83 ఎకరాల గోపాలరావు చెరువును కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతల యత్నించారు. చేపల చెరువుగా మారుస్తున్నారని స్థానికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టిని తవ్వి ఇళ్ల స్థలాలకు  నేతలు అమ్ముకుంటున్నారు. చెరువు తవ్వకాలను టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్‌  అడ్డుకున్నారు. ఈ అక్రమ తవ్వకాలపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని, చేపల చెరువుకు అనుమతి ఇస్తే రైతుల తరపున పోరాటం చేస్తామని జ్యోతుల నెహ్రూ ప్రకటించారు.

Updated Date - 2020-05-29T23:28:31+05:30 IST