జగనన్న కాలనీలను ప్రభుత్వమే కట్టించాలి: సీపీయం
ABN , First Publish Date - 2021-07-25T05:01:07+05:30 IST
జగనన్న కాలనీలను ప్రభుత్వమే కట్టించాలని సీపీయం జిల్లా కార్యవర్గ సభ్యుడు సీహెచ్ చంద్రశేఖర్ తెలిపారు.
రైల్వేకోడూరు, జూలై 24: జగనన్న కాలనీలను ప్రభుత్వమే కట్టించాలని సీపీయం జిల్లా కార్యవర్గ సభ్యుడు సీహెచ్ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం రైల్వేకోడూరు మండలం ఉర్లగట్టుపోడు పంచాయతీలో ఇచ్చిన జగనన్న కాలనీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగాలగారి యానాదయ్య, పందికాళ్ల మణి, ఓబిలి పెంచలయ్య, సురేష్, వెంకటేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.