జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ 17కి వాయిదా

ABN , First Publish Date - 2021-05-07T17:24:57+05:30 IST

హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరిగింది. జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని

జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ 17కి వాయిదా

హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరిగింది. జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ సమయం కోరారు. దీంతో సీబీఐ కోర్టు కేసు విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. 



Updated Date - 2021-05-07T17:24:57+05:30 IST