జగనన్న తోడు పథకం ప్రారంభం
ABN , First Publish Date - 2020-11-25T18:10:38+05:30 IST
అమరావతి: జగనన్న తోడు పథకం నేడు ప్రారంభమైంది. తన క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు.
అమరావతి: జగనన్న తోడు పథకం నేడు ప్రారంభమైంది. తన క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు 10 వేల రూపాయల చొప్పున రుణాలు అందించనున్నారు. ఇప్పటి వరకు 6.40 లక్షల మంది చిరు వ్యాపారులను గుర్తించారు. 10 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రుణాలు ఇవ్వనుంది.