నేడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ నాలుగో రోజు పాదయాత్ర
ABN , First Publish Date - 2021-07-22T13:14:28+05:30 IST
నాలుగో రోజు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ గురువారం పాదయాత్ర చేయనున్నారు. ఇల్లందకుంట మండలంలోని సీతంపేట, బూజునూర్, వంతడుపుల.. జమ్మికుంట మండలం.. నగరం, వావిలాలలో
కరీంనగర్: నాలుగో రోజు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ గురువారం పాదయాత్ర చేయనున్నారు. ఇల్లందకుంట మండలంలోని సీతంపేట, బూజునూర్, వంతడుపుల.. జమ్మికుంట మండలం.. నగరం, వావిలాలలో కొనసాగనున్న ఈటల పాదయాత్ర చేయనున్నారు. వరంగల్అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని వంగపల్లి, మర్రిపల్లిగూడెం, మర్రిపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన మూడో రోజు పాదయాత్ర చేశారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా తన పాదయాత్రను కొనసాగించారు.