గురుకుల పాఠశాలలో ఐసొలేషన ఏర్పాటు
ABN , First Publish Date - 2021-05-07T04:53:45+05:30 IST
బాలయోగి గురుకుల పాఠశాలలో ఐసొలేషన సెం టర్ ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన వి.రాజగోపాల్రెడ్డి తెలి పారు.
బద్వేలు, మే 6: బాలయోగి గురుకుల పాఠశాలలో ఐసొలేషన సెం టర్ ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన వి.రాజగోపాల్రెడ్డి తెలి పారు. గురువారం కమిషనర్ కృష్ణారెడ్డితో కలిసి పాఠశాలను పరిశీ లించిన చైర్మన మాట్లాడుతూ
కరోనా విజృంభణ నేపథ్యంలో గురుకు ల పాఠశాలలో ఐసొలేషన సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇం దుకు అవసరమైన ఫ్యాన్లు, లైటింగ్, వసతి ఏర్పాటు చేసినట్లు ఆయ న తెలిపారు. పట్టణంలో కరోనా లక్షణాలున్నవారు ఐసొలేషన సెంట ర్లో ఉండి వైద్య సౌకర్యాలు పొందాలని ఆయన తెలిపారు. పట్టణం లో మరో రెండు కొవిడ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.
ఈ ఆస్ప త్రుల్లో ఆరోగ్యశ్రీతో ఉచితంగా కరోనా వైద్యసేవలందిస్తారన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఎద్దారెడ్డి, ఏఈ కార్తికేయ పాల్గొన్నారు.