నేడు లక్ష్మీనర్శింహస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2021-02-25T04:54:45+05:30 IST

వేంకటేశ్వరస్వామి దత్తత దేవాలయమైన ఐ.ఎస్‌.జగన్నాథపురం లక్ష్మీనర్శింహస్వామి దేవాలయంలో స్వామి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

నేడు లక్ష్మీనర్శింహస్వామి కల్యాణం

ద్వారకా తిరుమల, ఫిబ్రవరి 24 : వేంకటేశ్వరస్వామి దత్తత దేవాలయమైన ఐ.ఎస్‌.జగన్నాథపురం లక్ష్మీనర్శింహస్వామి దేవాలయంలో స్వామి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 11.10 గంటలకు స్వామి కల్యాణం జరుగు తుందని ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌ తెలిపారు. విద్యుత్‌ దీపాలు, పలు రకాల పుష్పజాతులతో కల్యాణ మండపం అందంగా తీర్చిదిద్దారు. 

Updated Date - 2021-02-25T04:54:45+05:30 IST