టీఆర్ఎస్లో కాంగ్రెస్ కౌన్సిలర్ల చేరిక
ABN , First Publish Date - 2020-06-02T10:44:25+05:30 IST
కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు మున్సిపల్ కౌన్సి లర్లు సోమవారం ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. హైద్రాబాద్లోని ఎమ్మెల్యే స్వగృహంలో
బోధన్, జూన్ 1 : కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు మున్సిపల్ కౌన్సి లర్లు సోమవారం ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. హైద్రాబాద్లోని ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ, కౌన్సిలర్ లక్ష్మీ తోకల గంగారె డ్డి, సుధారాణి రవీందర్యాదవ్ టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే షకీల్ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.