భద్రాద్రి రాముడి కళ్యాణానికి రావాలనిమంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వానం
ABN , First Publish Date - 2021-04-08T20:51:50+05:30 IST
భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రావాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని
హైదరాబాద్: భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రావాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. ఆలయ అధికారులు, వేదపండితులు గురువారం అరణ్య భవన్ లోమంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 21న రాములవారి కళ్యాణం జరుగనుంది.