కళింగాంధ్ర సాహిత్య వ్యాసాలకు ఆహ్వానం
ABN , First Publish Date - 2020-07-06T06:34:49+05:30 IST
అన్నిరంగాలలో వెనుకబడిపోయిన ఉత్తరాంధ్ర అస్తిత్వా న్ని తరువాతి తరాలకు అందించడంలో భాగంగా, చరి త్రలో కరిగి కనుమరుగైపోతున్న కళింగాంధ్ర సాహితీ వేత్తల సాహిత్య,...
అన్నిరంగాలలో వెనుకబడిపోయిన ఉత్తరాంధ్ర అస్తిత్వా న్ని తరువాతి తరాలకు అందించడంలో భాగంగా, చరి త్రలో కరిగి కనుమరుగైపోతున్న కళింగాంధ్ర సాహితీ వేత్తల సాహిత్య, జీవిత విశేషాలతో వ్యాస సంకలనాన్ని రాజాం రచయితల వేదిక ముద్రించనున్నది. ఉత్తరాంధ్ర తోపాటు, జైపూర్, పర్లాకిమిడి, బరంపురం వంటి కళిం గాంధ్రకు చెందిన మరగునపడిన సాహితీ వేత్తలు, వారి వారి సాహిత్యం, సంక్షిప్త జీవిత వివరాలతో వ్యాసాలను ఆహ్వానిస్తోంది. వ్యాసాలను 3 నెలలలో వేదిక నిర్వాహ కుడు గారరంగనాథంకు పంపాలి. వివరాలకు 98857 58123 నంబరుకు సంప్రదించగలరు.
రాజాం రచయితల వేదిక