‘ఢిల్లీ దర్బార్’ పుస్తకం కోసం వ్యాసాలకు ఆహ్వానం
ABN , First Publish Date - 2020-07-20T06:34:27+05:30 IST
సెప్టెంబర్ 17న భారత ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా వారి ఆరేళ్ళ పాలనపై ‘ఢిల్లీ దర్బార్’ పుస్తకం ప్రచురిస్తున్నాం...
సెప్టెంబర్ 17న భారత ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా వారి ఆరేళ్ళ పాలనపై ‘ఢిల్లీ దర్బార్’ పుస్తకం ప్రచురిస్తున్నాం. మేధా వులు, సామాజిక, రాజకీయ విశ్లేషకులు, విద్యావంతులు తమ వ్యాసా లను 20-08-2020లోగా చిరునామా: ఛైర్మన్, ముద్ర అగ్రికల్చర్ ్క్ష స్కిల్ డెలప్మెంట్ మల్టీస్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, 5 ఎ, 3-4-757/22, ఎ.పి.హెచ్.బి.బిల్డింగ్, బర్కత్పుర, హైదరాబాద్-500027కు గానీ, ఈమెయిల్: ఝ్చటఛీఝటఛిటఃజఝ్చజీజూ.ఛిౌఝకుగానీ పంపాలి.
తిప్పినేని రామదాసప్పనాయుడు