డిచ్పల్లి ఆదర్శ పాఠశాలలో దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2021-05-09T05:48:17+05:30 IST
డిచ్పల్లి మండల ఆదర్శ పాఠశాలలో 6,7,8,9,10 తరగతుల్లో చేరే విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గణేష్కుమార్ తెలిపారు.
డిచ్పల్లి, మే 8: డిచ్పల్లి మండల ఆదర్శ పాఠశాలలో 6,7,8,9,10 తరగతుల్లో చేరే విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గణేష్కుమార్ తెలిపారు. దరఖాస్తులు చేసుకునేవారు ఈ నెల 30 వరకు గ డువు ఉందని ప్రిన్సిపాల్ గణేష్ తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.