పొగాకు బోర్డు ఈడీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2020-10-24T08:56:12+05:30 IST
గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న భారత్ పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
గుంటూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి) : గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న భారత్ పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సీనియర్ ఐఎఎస్ అధికారులు డిప్యుటే్షన్పై పనిచేయాల్సి ఉంటుంది.
నవంబర్ 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ కుషుబో గోయల్ చౌదరి పంపిన ఆదేశాలలో పేర్కొన్నారు.