జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి అంతఃరాష్ట్ర దొంగలు అరెస్ట్...

ABN , First Publish Date - 2022-07-06T17:21:06+05:30 IST

జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన అంతఃరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసారు.

జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి అంతఃరాష్ట్ర దొంగలు అరెస్ట్...

కడప:- జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన అంతఃరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 320 గ్రాముల బంగారు, 80 గ్రాముల వెండి ఆభరణాలు, 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

పెయింటర్ గా పని చేస్తూ ఛత్తీస్ ఘడ్ లో యువతి మాయలోపడి అప్పులపాలైన దొంగతనాలకు పాల్పడుతున్న కడప (kadapa)కు చెందిన యువకుడితో సహా ముగ్గురిని అంతఃరాష్ట్ర దొంగలు, ఆరుగురు ఇళ్ళకు కన్నం వేసి చోరీల కు పాల్పడే నేరగాళ్లుగా గుర్తించామని, వీరిని మీడియా ఎదుట హాజరు పరచి ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.


Updated Date - 2022-07-06T17:21:06+05:30 IST