రెండోరోజూ పనుల అడ్డగింత
ABN , First Publish Date - 2022-05-21T06:30:36+05:30 IST
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాం ట్ నిర్మాణంలో భా గంగా విష్ణుపురం నుంచి ప్లాంట్ వర కు నిర్మిస్తున్న రైల్వేలైన పనులను రెం డో రోజు భూనిర్వాసితులు అడ్డుకొని నిరసన తెలిపారు.
దామరచర్ల, మే 20: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాం ట్ నిర్మాణంలో భా గంగా విష్ణుపురం నుంచి ప్లాంట్ వర కు నిర్మిస్తున్న రైల్వేలైన పనులను రెం డో రోజు భూనిర్వాసితులు అడ్డుకొని నిరసన తెలిపారు. శుక్రవారం అధికారులు ప్లాంట్ వరకు నిర్మిస్తు న్న రైల్వేలైన పనులను చేపడుతుండగా రైతులు అడ్డుకున్నా రు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రైల్వేలైన నిర్మాణంలో భాగంగా భూ ములు కొల్పోతున్న తమకు ఎకరాకు రూ.30 లక్షలతో పాటు ప్లాంట్లో కుటుంబంలో ని ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో పనులు నిలిచిపోయాయి.