Inter సప్లిమెంటరీ పరీక్షల్లో 12 మంది డీబార్
ABN , First Publish Date - 2022-08-05T17:28:32+05:30 IST
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష(Intermediate Supplementary Examination)ల్లో గురువారం 12 మంది విద్యార్థులను డీబార్ చేసినట్లు
అమరావతి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష(Intermediate Supplementary Examination)ల్లో గురువారం 12 మంది విద్యార్థులను డీబార్ చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి(Board of Education) ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం మొదటి సంవత్సరం ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షలో 11 మంది, మధ్యాహ్నం రెండో సంవత్సరం ఫస్ట్ లాంగ్వేజ్లో ఒకరు డీబార్ అయినట్లు వివరించింది.