రాజకీయాలపై మంత్రి పిల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-02-20T00:50:42+05:30 IST
అమరావతి: వైసీపీ నేతల ఆత్మీయ సమావేశంలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: వైసీపీ నేతల ఆత్మీయ సమావేశంలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీ అంటే రైల్వే జనరల్ బోగి లాంటిందని అన్నారు. అందులో న్యాయమూర్తి ఎక్కుతాడు.. ముద్దాయి ఎక్కుతాడన్నారు. వాళ్లు రైలు ఎక్కారని మనం దిగిపోతే.. నష్టపోయేది మనమేనని అన్నారు. మళ్లీ మన గమ్యస్థానం చేరాలంటే రైలు ఉండదని పిల్లి సుభాష్చంద్రబోస్ వ్యాఖ్యానించారు.