సీఎం జగన్ పర్యటనలో Killi Kriparaniకి అవమానం

ABN , First Publish Date - 2022-06-27T16:01:23+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణికి అవమానం ఎదురైంది.

సీఎం జగన్ పర్యటనలో Killi Kriparaniకి అవమానం

శ్రీకాకుళం: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy) పర్యటనలో మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి(Killi Kriparani)కి అవమానం ఎదురైంది. హెలిప్యాడ్ వద్ద కృపారాణిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సీఎంను కలిసే నాయకుల జాబితాలో కృపారాణి పేరు కనిపించకపోవడంతో సిబ్బంది అడ్డగించారు. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహానికి గురైన కృపారాణి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జిల్లా నేతల తీరుపై  కృపారాణి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-06-27T16:01:23+05:30 IST