ఆర్అండ్బీ అతిధి గృహం తనిఖీ
ABN , First Publish Date - 2022-05-28T05:06:13+05:30 IST
రా మాపురం ఆర్అండ్బీ అతిధి గృహాన్ని శుక్రవా రం రాత్రి అన్నమయ్య జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీ షా తనిఖీ చేశారు.
రామాపురం, మే27: రా మాపురం ఆర్అండ్బీ అతిధి గృహాన్ని శుక్రవా రం రాత్రి అన్నమయ్య జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీ షా తనిఖీ చేశారు. అతి ధి గృహంలోని గదులను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి, రాష్ట్ర అగ్నికల్చర్ మంత్రి 31న వస్తున్న సందర్భంగా వారు ఇక్కడ బస చేయడానికి వసతులను తహసీల్దార్తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఖాజాబీ, మండల సర్వేయర్ రెడ్డిశేఖర్బాబు, ఇన్చార్జి వీఆర్ఓ నరసింహులు, సిబ్బంది పాల్గొన్నారు.