ఇసుక అక్రమ దందాపై విచారణ?

ABN , First Publish Date - 2020-08-04T11:35:58+05:30 IST

సామర్లకోట మండలం హుస్సేన్‌ పురం కేంద్రంగా ఇసుక అక్రమ దందాపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

ఇసుక అక్రమ దందాపై విచారణ?

సామర్లకోట, ఆగస్టు 3: సామర్లకోట మండలం హుస్సేన్‌ పురం కేంద్రంగా ఇసుక అక్రమ దందాపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఆరు టిప్పర్ల లారీలను స్వాధీనం చేసుకుని వేట్లపాలానికి చెందిన ఇద్దరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.   ఇప్పటికే వేట్లపాలెంలోని ఇసుక నిల్వలు వద్ద పోలీసులను కాపలా నిమిత్తం ఏర్పాటు చేశారు.  

Updated Date - 2020-08-04T11:35:58+05:30 IST