టీఎస్‌పీఎస్‌సీ సభ్యుల నియామకంపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-11-09T02:27:09+05:30 IST

టీఎస్‌పీఎస్‌సీ సభ్యుల నియామకంపై హైకోర్టులో

టీఎస్‌పీఎస్‌సీ సభ్యుల నియామకంపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ సభ్యుల నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది. కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ వినాయక్ పిల్‌పై విచారణ జరిగింది. వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, ఆరుగురు టీఎస్‌పీఎస్‌సీ సభ్యులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రమావత్ ధన్‌సింగ్, బి.లింగారెడ్డి, టి.సుమిత్ర ఆనంద్, కారెం రవీందర్ రెడ్డి, ఎ.చంద్రశేఖర్ రావు, ఆర్.సత్యానారాయణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 


Updated Date - 2021-11-09T02:27:09+05:30 IST