వినూత్నంగా...

ABN , First Publish Date - 2022-08-11T05:28:44+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా పాచిపెంట మండలం కొత్తవలస ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

వినూత్నంగా...
కొత్తవలస పాఠశాలలో విద్యార్థుల ప్రదర్శన

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా పాచిపెంట మండలం కొత్తవలస ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. భారత్‌ మాతాకు జై అని నినాదాలు చేశారు. అనంతరం 75 సంఖ్యాకృతిలో కూర్చొని అందర్నీ ఆకట్టుకున్నారు. 

- సాలూరు రూరల్‌ 

 

Updated Date - 2022-08-11T05:28:44+05:30 IST