‘నిట్టాడి’ ఆవిష్కరణ
ABN , First Publish Date - 2020-02-10T11:10:16+05:30 IST
అబ్దుల్ కలాం జీవితాన్ని ఆధారంగా చేసుకొని గుడిపల్లి నిరంజన్ రచించిన ‘నిట్టాడి’ దీర్ఘ కవిత ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 16 ఉ.10గం.లకు సి.యన్.రెడ్డి సేవాసదన్,
అబ్దుల్ కలాం జీవితాన్ని ఆధారంగా చేసుకొని గుడిపల్లి నిరంజన్ రచించిన ‘నిట్టాడి’ దీర్ఘ కవిత ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 16 ఉ.10గం.లకు సి.యన్.రెడ్డి సేవాసదన్, నాగర్కర్నూల్లో జరుగుతుంది. ఎదిరెపల్లి కాశన్న, గోరేటి వెంకన్న, కోయి కోటేశ్వర్ రావు, పసునూరి రవీందర్, కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొంటారు.
ఫూలే-అంబేద్కర్ అధ్యయన వేదిక