దేవీ కటాక్షం కోసం దీక్ష

ABN , First Publish Date - 2021-10-14T05:30:00+05:30 IST

పంజాబ్‌ రాష్ట్రంలో దసరా వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు. అక్కడి ప్రజలు శక్తీదేవిని పూజిస్తారు.

దేవీ కటాక్షం కోసం దీక్ష

పంజాబ్‌ రాష్ట్రంలో దసరా వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు. అక్కడి ప్రజలు శక్తీదేవిని పూజిస్తారు. అష్టమి రోజున రాత్రంతా భక్తి పాటలు పాడుతూ జాగారం చేస్తారు. తొమ్మిది మంది బాలికలను పిలిచి కన్యా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి దీక్ష ప్రారంభిస్తారు. ఆ బాలికలను కంజిక అంటారు. సకల సౌభాగ్యాలు చేకూరాలని అలా తొమ్మిది మంది బాలికలను ఇంట్లోకి ఆహ్వానిస్తారు. వాళ్లకు ఇష్టమైన బహుమతులు అందిస్తారు.

Updated Date - 2021-10-14T05:30:00+05:30 IST