దేశీదారు పట్టివేత

ABN , First Publish Date - 2021-06-19T06:40:31+05:30 IST

మండలంలోని చాత గ్రామం వద్ద మహారాష్ట్ర పాలాజ్‌ నుంచి అక్రమంగా తరి స్తున్న దేశీదారు బాటిళ్లను శుక్రవారం పోలీసులు ప ట్టుకున్నారు.

దేశీదారు పట్టివేత
పట్టుబడ్డ దేశీదారు చూపుతున్న పోలీసులు

కుభీర్‌, జూన్‌ 18 : మండలంలోని చాత గ్రామం వద్ద మహారాష్ట్ర పాలాజ్‌ నుంచి అక్రమంగా తరి స్తున్న దేశీదారు బాటిళ్లను శుక్రవారం పోలీసులు ప ట్టుకున్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మండ లంలోని చాతా గ్రామం వైపు పెట్రోలింగ్‌ నిర్వహి స్తుండగా చాత గ్రామ శివారులో కామారెడ్డి జిల్లా మాచారం మండలంలోని రాజ్‌కన్‌పేట్‌ గ్రామానికి చెందిన లక్ష్మణ్‌అనే వ్యక్తి సంచిలో 98 దేశీదారు క్వాట ర్‌లను తరలిస్తుండగా సమాచారం మేరకు పట్టుకొని దేశీదారు సీసాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పట్టుబడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ పెట్రోలింగ్‌లో ఏఎస్సై మహ్మద్‌అలీం, పోలీసు సిబ్బంది సుధాకర్‌, తది తరులున్నారు.

Updated Date - 2021-06-19T06:40:31+05:30 IST