రెచ్చిపోయిన రాజస్థాన్ రాయల్స్.. చెన్నైకి భారీ టార్గెట్
ABN , First Publish Date - 2020-09-23T02:58:49+05:30 IST
షార్జా: ఐపీఎల్ పోటీల్లో భాగంగా షార్జాలో జరుగుతోన్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చెలరేగి పోయింది.
షార్జా: ఐపీఎల్ పోటీల్లో భాగంగా షార్జాలో జరుగుతోన్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చెలరేగి పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లలో సంజు శాంసన్ 74(9 సిక్సర్లు, 1 ఫోర్), కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 69(4 ఫోర్లు, 4 సిక్సర్లు), యశస్వి జైశ్వాల్ 6, రాబిన్ ఊతప్ప 5, జోఫ్రా 27(4 సిక్సర్లు) పరుగులు చేశారు.
టాస్ గెలిచిన ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.