సెకండ్ వేవ్‌లో 776 మంది డాక్టర్లు మృతి: ఇండియన్ మెడికల్ అసోసియేషన్

ABN , First Publish Date - 2021-06-25T21:48:43+05:30 IST

న్యూఢిల్లీ: కోవిడ్ సెకండ్ వేవ్‌లో భారత్‌లో 776 మంది డాక్టర్లు చనిపోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. బీహార్‌లో 115 మంది, ఢిల్లీలో 109 మంది వైద్యులు కన్నుమూశారు.

సెకండ్ వేవ్‌లో 776 మంది డాక్టర్లు మృతి: ఇండియన్ మెడికల్ అసోసియేషన్

న్యూఢిల్లీ: కోవిడ్ సెకండ్ వేవ్‌లో భారత్‌లో 776 మంది డాక్టర్లు చనిపోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. బీహార్‌లో 115 మంది, ఢిల్లీలో 109 మంది వైద్యులు కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లో 79 మంది, పశ్చిమబెంగాల్‌లో 62 మంది, తమిళనాడులో 50 మంది, రాజస్థాన్‌లో 44 మంది డాక్టర్లు చనిపోయారు. కోవిడ్ మొదటి వేవ్‌లో దేశవ్యాప్తంగా 753 మంది డాక్టర్లు మృత్యువాతపడ్డారు. 



Updated Date - 2021-06-25T21:48:43+05:30 IST