పోలండ్కు భారత ఎంబసీ
ABN , First Publish Date - 2022-03-14T13:19:29+05:30 IST
యుద్ధ సంఘర్షణ నేపథ్యంలో ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయాన్ని(ఎంబసీ) తాత్కాలికంగా పోలండ్కు తరలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విదేశాంగ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన
న్యూఢిల్లీ, మార్చి 13: యుద్ధ సంఘర్షణ నేపథ్యంలో ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయాన్ని(ఎంబసీ) తాత్కాలికంగా పోలండ్కు తరలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విదేశాంగ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, భారత ధికారులు కొన్ని రోజులుగా ల్వీవ్ నగరం నుంచి పనిచేస్తున్నారు. అక్కడ కూడా ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో తాజా నిర్ణయాన్ని భారత్ తీసుకుంది.