దీపావళి స్వీట్లు పంచుకున్న భారత్-పాక్ సైనికులు

ABN , First Publish Date - 2021-11-04T23:06:14+05:30 IST

శ్రీనగర్: దీపావళి సందర్భంగా భారత్ - పాక్ సైనికులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. నియంత్రణ రేఖ వెంబడి తిథ్వాల్ వంతెనపై రెండు దేశాల సైనికులు స్వీట్లు పంచుకున్నారు.

దీపావళి స్వీట్లు పంచుకున్న భారత్-పాక్ సైనికులు

శ్రీనగర్: దీపావళి సందర్భంగా భారత్ - పాక్ సైనికులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. నియంత్రణ రేఖ వెంబడి తిథ్వాల్ వంతెనపై రెండు దేశాల సైనికులు స్వీట్లు పంచుకున్నారు. ఇదే తరహాలో అట్టారీ-వాఘా సరిహద్దుతో పాటు గుజరాత్, రాజస్థాన్‌లో రెండు దేశాల సరిహద్దుల్లో సైనికులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రతి ఏటా హోలీ, దీపావళి, రంజాన్ పండుగల వేళ రెండు దేశాల సైనికులు స్వీట్లు పంచుకోవడం సంప్రదాయంగా వస్తోంది. 

Updated Date - 2021-11-04T23:06:14+05:30 IST