15 ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన భారత్
ABN , First Publish Date - 2021-02-25T02:05:23+05:30 IST
15 ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన భారత్
అహ్మదాబాద్: 15.4 ఓవర్ వద్ద టీం ఇండియా 34 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. అంతకు ముందు ఆట ప్రారంభించిన భారత్ 10 ఓవర్ల వరకు వికెట్లు కోల్పోకుండా 14 పరుగులు చేసింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టీం ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ జరుగుతోంది. అంతకు ముందు ప్రారంభమైన మూడో సెషన్ మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా భారత్ 5 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 112 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్, భారత్ డే-నైట్ తొలి రోజు మూడు సెషన్ జరుగుతోంది.