దేశంలో 1,096 కరోనా కేసులు.. 81 మంది మృతి

ABN , First Publish Date - 2022-04-03T21:28:40+05:30 IST

దేశంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అధికారిక సమాచారం ప్రకారం.. ప్రస్తుతం కరోనా నమోదు రేటు 0.03గా ఉండగా, రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది.

దేశంలో 1,096 కరోనా కేసులు.. 81 మంది మృతి

దేశంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అధికారిక సమాచారం ప్రకారం.. ప్రస్తుతం కరోనా నమోదు రేటు 0.03గా ఉండగా, రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,096 కేసులు నమోదుకాగా, కరోనాతో 81 మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,30,28,131 మందికి కరోనా సోకగా, వాళ్లలో 5,21,345 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13,013 మంది కరోనా పేషెంట్లు ఉన్నారు. శనివారం సాయంత్రం ఏడు గంటల సమయానికి 184.64 కోట్ల వ్యాక్సిన్లు పూర్తయ్యాయి.

Updated Date - 2022-04-03T21:28:40+05:30 IST