India-New Zealand: నాల్గవ రోజు ప్రారంభమైన టెస్ట్..తక్కువ స్కోర్‎కే పుజారా ఔట్

ABN , First Publish Date - 2021-11-28T15:48:32+05:30 IST

న్యూజిలాండ్-టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోర్ 14/1తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టుకు షాక్ తగిలింది

India-New Zealand: నాల్గవ రోజు ప్రారంభమైన టెస్ట్..తక్కువ స్కోర్‎కే పుజారా ఔట్

కాన్పూర్: న్యూజిలాండ్-టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోర్ 14/1తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టుకు షాక్ తగిలింది. నయా వాల్ పుజారా 32 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. జేమీసన్ బౌలింగ్‎లో వైడ్‎గా వెళ్లే బంతి పుజారా గ్లౌజ్‎కు తాకుతూ వెళ్లినట్లు కనిపించింది. దీంతో అంపైర్‎గా ఔట్‎గా ప్రకటించాడు. దీంతో భారత్ 32 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. క్రీజులో కెప్టెన్ రహానె, మయాంక్ (8) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ప్రస్తుతం టీమిండియా ఆధిక్యంగా పరుగులుగా ఉంది.

Updated Date - 2021-11-28T15:48:32+05:30 IST