144 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన భారత్

ABN , First Publish Date - 2021-11-18T03:57:26+05:30 IST

జైపూర్: న్యూజీలాండ్‌‌తో జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో 17 ఓవర్లకు భారత్ 3 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.

144 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన భారత్

జైపూర్: న్యూజీలాండ్‌‌తో జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో 17 ఓవర్లకు భారత్ 3 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.  సూర్యకుమార్ యాదవ్ 62, రోహిత్ శర్మ 48, కేఎల్ రాహుల్ 15 పరుగులు చేసి అవుటయ్యారు. రిషబ్ పంత్ 12 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంతకు ముందు కివీస్ ఆటగాళ్ళు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేశారు. 

Updated Date - 2021-11-18T03:57:26+05:30 IST