రేపు భారత్ బంద్
ABN , First Publish Date - 2021-02-25T06:52:15+05:30 IST
పెరుగుతున్న చమురు ధరలు, జీఎస్టీ, ఎలకా్ట్రనిక్ వేబిల్(ఈ-వే) మొదలైన
పెట్రో ధరలు, జీఎస్టీలపై నిరసన
పెట్రో ధరలు, జీఎస్టీలపై వ్యాపారుల సమాఖ్య నిరసన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: పెరుగుతున్న చమురు ధరలు, జీఎస్టీ, ఎలకా్ట్రనిక్ వేబిల్(ఈ-వే) మొదలైన వాటికి నిరసనగా ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్త బంద్కు అఖిలభారత వ్యాపార సమాఖ్య(సీఏఐటీ) పిలుపునిచ్చింది. 8 కోట్ల మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 40,000 సంఘాలు ఈ సమా ఖ్య కింద ఉన్నాయి. అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం(ఐట్వా) కూడా శుక్రవారం రోడ్లను దిగ్బంధిస్తామని ప్రకటించింది.