ఆసియా స్క్వాష్‌ ఫైనల్లో భారత్‌

ABN , First Publish Date - 2021-12-04T08:42:17+05:30 IST

ఆసియా స్క్వాష్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌పలో భారత పురుషుల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఆసియా స్క్వాష్‌ ఫైనల్లో భారత్‌

కౌలాలంపూర్‌: ఆసియా స్క్వాష్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌పలో భారత పురుషుల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత పురుషుల బృందం 2-0తో హాంకాంగ్‌ను ఓడించింది. భారత మహిళల జట్టు మాత్రం సెమీ్‌సలో 1-2తో హాంకాంగ్‌ చేతిలో ఓటమిపాలైంది. 

Updated Date - 2021-12-04T08:42:17+05:30 IST