దేశంలో కొత్తగా 43,733 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-07-07T16:05:28+05:30 IST

దేశంలో కొత్తగా 43,733 కరోనా కేసులు నమోదుకాగా, 930 మంది మరణించారు.

దేశంలో కొత్తగా 43,733 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 43,733 కరోనా కేసులు నమోదుకాగా, 930 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 47,240 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో 3.06 కోట్లకు కరోనా కేసులు చేరుకోగా.. 4,04,211 మంది మృతి చెందారు. 4,59,920 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే,  దేశవ్యాప్తంగా టీకా తీసుకున్న వారి సంఖ్య 36 కోట్ల 13 లక్షలు.  

Updated Date - 2021-07-07T16:05:28+05:30 IST