భారత్ పెరిగిన కరోనా మరణాలు
ABN , First Publish Date - 2022-02-03T16:03:44+05:30 IST
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,72,433 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,72,433 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కాగా దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1,008 మరణాలు నమోదు అయ్యాయి. కాగా యాక్టివ్ కేసులు సంఖ్య 15,33,921కి తగ్గింది. రికవరీ రేటు 95.14 శాతంగా నమోదు అయ్యింది.