భారత్‌లో కొత్తగా 8,503 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-12-10T18:02:02+05:30 IST

దేశ వ్యాప్తంగా కొత్తగా 8,503 కరోనా కేసులు నమోదు అవగా... 624 మరణాలు సంభవించాయి.

భారత్‌లో కొత్తగా 8,503 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కొత్తగా 8,503 కరోనా కేసులు నమోదు అవగా... 624 మరణాలు సంభవించాయి. దేశంలో ప్రస్తుతం 94,943 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి  7,678 మంది బాధితులు కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,74,735 మంది కరోనాతో మృతి చెందారు. అలాగే దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,74,744కి చేరింది. ఇప్పటివరకు 131.2 కోట్లపై పైగా టీకా డోసులు పంపిణీ జరిగాయి. 

Updated Date - 2021-12-10T18:02:02+05:30 IST