Indiaలో 25,072 కొత్త కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-08-23T16:22:26+05:30 IST

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 25,072 కొత్త కరోనా

Indiaలో 25,072 కొత్త కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా  25,072 కొత్త కరోనా కేసులు నమోదు అవగా...389 మంది మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 44,157 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య  3,33,924గా ఉంది. 3,16,80,626 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. 

Updated Date - 2021-08-23T16:22:26+05:30 IST