ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగుల నిరవధిక సమ్మె: బండి శ్రీనివాసరావు
ABN , First Publish Date - 2022-01-22T00:43:45+05:30 IST
ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగుల నిరవధిక సమ్మె: బండి శ్రీనివాసరావు
అమరావతి: ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగుల నిరవధిక సమ్మె ఉంటుందని బండి శ్రీనివాసరావు చెప్పారు. ఆర్టీసీ సహా అన్ని సంఘాలు సమ్మెలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగులు ప్రభుత్వ పెద్దలపై అగౌరవపరిచే వ్యాఖ్యలు చేయొద్దని బండి శ్రీనివారావు సూచించారు. తమ ఉద్యమంలోకి ఏ రాజకీయ పార్టీని తీసుకోమని బొప్పరాజు అన్నారు. సీపీఎస్ రద్దుకు ఎక్కువ సమయం సరైంది కాదని బొప్పరాజు తెలిపారు.