హార్టికల్చర్ ఎమ్మెస్సీ, పీహెచ్డీ విద్యార్థులకు ఉపకార వేతనాల పెంపు
ABN , First Publish Date - 2020-09-18T22:11:45+05:30 IST
హార్టికల్చర్ ఎమ్మెస్సీ, పీహెచ్డీ విద్యార్థులకు ప్రభుత్వం ఉపకారవేతనాలను పెంచింది...
అమరావతి: హార్టికల్చర్ ఎమ్మెస్సీ, పీహెచ్డీ విద్యార్థులకు ప్రభుత్వం ఉపకారవేతనాలను పెంచింది. ప్రస్తుతం పీహెచ్డీ విద్యార్థులకు రూ.7 వేలు ఇస్తుండగా రూ. 10 వేలకు, ఎమ్మెస్సీ విద్యార్థులకు రూ.5 వేల నుంచి 7 వేలకు పెంచింది. ఈ ఉపకార వేతనాలు 2019 ఆగస్ట్ నుంచి వర్తింప చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ రోల్స్లో ఉన్న వారికి పెంచిన ఉపకార వేతనాలు వర్తించనున్నాయి.