కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మౌనదీక్ష

ABN , First Publish Date - 2020-07-06T09:49:06+05:30 IST

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మౌనదీక్ష

హైదరాబాద్‌ సిటీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ డిమాండ్‌ చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు ఎం.రాజేందర్‌ ఆధ్వర్యంలో పలువురు ముషీరాబాద్‌లో మౌనదీక్ష చేపట్టారు. దీక్షలో సంఘం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కళావతి, నాయకులు రాజేశ్వరి, ప్రసన్న, సత్యం, కిరణ్‌, చారి పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-06T09:49:06+05:30 IST