ప్రారంభమైన ఆలయ ప్రతిష్ఠోత్సవ పూజలు

ABN , First Publish Date - 2022-01-27T06:43:34+05:30 IST

: మండల కేంద్రంలోని అనంతగిరి గుట్టపై అయ్యప్ప స్వామి ఆలయ ప్రతిష్ఠోత్సవ పూజలు బుధవారం వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 11 రోజుల దీక్షను మండంలోని 400 స్వీకరించారు.

ప్రారంభమైన ఆలయ ప్రతిష్ఠోత్సవ పూజలు
అయ్యప్ప మాలధారణ స్వీకరించిన భక్తులు

అనంతగిరి, జనవరి 26: మండల కేంద్రంలోని అనంతగిరి గుట్టపై అయ్యప్ప స్వామి ఆలయ ప్రతిష్ఠోత్సవ పూజలు బుధవారం వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 11 రోజుల దీక్షను మండంలోని  400 స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు మాలధారులు మాట్లాడుతూ ఫిబ్రవరి ఐదో తేదీన అయ్యప్ప ఆలయ విగ్రహ ప్రతిష్ఠ  సజావుగా  సాగడానికి దీక్ష తీసుకున్నట్లు తెలిపారు. 


Updated Date - 2022-01-27T06:43:34+05:30 IST