కార్పొరేషన్ ఎన్నికల్లో.. 23 డివిజన్లు వైసీపీ ఏకగ్రీవం
ABN , First Publish Date - 2021-03-04T05:19:32+05:30 IST
కడప కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ 23 డివిజన్లను ఏకగ్రీవం చేసుకుంది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఏకగ్రీవ విజేతల పేర్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. మిగిలిన 27 వార్డులకు ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. డివిజన్ల వారీగా పరిశీలిస్తే..
కడప, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): కడప కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ 23 డివిజన్లను ఏకగ్రీవం చేసుకుంది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఏకగ్రీవ విజేతల పేర్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. మిగిలిన 27 వార్డులకు ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. డివిజన్ల వారీగా పరిశీలిస్తే..
డివిజన్ పేరు
2వ ముక్కర సుబ్బరామిరెడ్డి
3 ముమ్మడి మానస
4 కొత్తమద్ది సురే్షబాబు
8 అందలూరి లక్ష్మీదేవి
10 మాధవరం మల్లిఖార్జున
12 సానపురెడ్డి శివకోటిరెడ్డి
13 మాచవరం రామలక్ష్మణ్రెడ్డి
16 బలిపోగు లక్ష్మీదేవి
18 బండి నిత్యానందరెడ్డి
20 యలమకూరి మాధవి
21 మోతుకూరు సుజాత
22 బోలా పద్మావతి
23 తుంగా విజయలక్ష్మి
27 షేక్ ఆరిఫుల్లా
30 షేక్ మహ్మద్షఫి
32 షేక్ బేపారి జాఫరుల్లా
33 షేక్ గౌస్ జాబీన్
34 షేక్ నసీబా సుల్తానా
38 షేక్ మగ్బుల్బాషా
41 సయ్యద్ ముంతాజ్బేగం
43 అవ్వారు శ్రీలేఖ
46 మిట్టా వెంకటగారి శ్రీదేవి
47 పాకా సురేష్