మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

ABN , First Publish Date - 2022-01-04T21:52:37+05:30 IST

జిల్లాలోని కదిరిపురం తండాలోని గిరిజన పాఠశాలలో

మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

కర్నూలు: జిల్లాలోని కదిరిపురం తండాలోని గిరిజన పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌‌తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థులకు అస్వస్థత కలిగింది. దీంతో చికిత్స కోసం వెంటనే విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2022-01-04T21:52:37+05:30 IST