టీ20 వరల్డ్ కప్ పోటీలపై ఐసీసీ ప్రకటన
ABN , First Publish Date - 2020-08-08T02:26:07+05:30 IST
దుబాయ్: టీ20 వరల్డ్ కప్ పోటీలపై ఐసీసీ ప్రకటన చేసింది. 2020లో జరగాల్సిన పురుఫుల టీ20 వరల్డ్ కప్ పోటీలను 2022లో ఆస్ట్రేలియాలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది.
దుబాయ్: టీ20 వరల్డ్ కప్ పోటీలపై ఐసీసీ ప్రకటన చేసింది. 2020లో జరగాల్సిన పురుఫుల టీ20 వరల్డ్ కప్ పోటీలను 2022లో ఆస్ట్రేలియాలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది. కోవిడ్ కారణంగా టీ20 వరల్డ్ కప్ 2020 పోటీలను ఇప్పటికే వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 2021 టీ20 వరల్డ్ కప్ పోటీలను భారత్ నిర్వహించనుందని ఐసీసీ వెల్లడించింది.
2021లో న్యూజీలాండ్లో జరగాల్సిన మహిళల టీ20 వరల్డ్ కప్ పోటీలను 2022కు రీ షెడ్యూల్ చేశారు.