ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ బాబర్
ABN , First Publish Date - 2021-05-11T09:26:02+05:30 IST
గడచిన నెల ఏప్రిల్కుగాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’గా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఎంపికయ్యాడు.
దుబాయ్: గడచిన నెల ఏప్రిల్కుగాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’గా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఎంపికయ్యాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్లో బాబర్ అన్ని ఫార్మాట్లలోనూ అదరగొట్టాడు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిస్సా హీలీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డును గెలుచుకొంది.