దుర్గమ్మకు నవరత్నాల నెక్లెస్, చెవిదిద్దుల బహూకరణ
ABN , First Publish Date - 2020-10-01T09:08:55+05:30 IST
విజయవాడ కనకదుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు 81 గ్రాముల బంగారంతో ప్రత్యేకంగా తయారు చేయించిన నవరత్నాల నెక్లెస్, ఒక జత చెవిదిద్దులను బహుకరించారు...
విజయవాడ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): విజయవాడ కనకదుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు 81 గ్రాముల బంగారంతో ప్రత్యేకంగా తయారు చేయించిన నవరత్నాల నెక్లెస్, ఒక జత చెవిదిద్దులను బహుకరించారు. కేపీహెచ్బీ కాలనీకి చెందిన ఇందూస్ ఫార్చూన్ కమ్యూనిటీకి చెందిన దాత వేగంటి మధుసూదనరావు దంపతులు బుధవారం ఇంద్రకీలాద్రికి వచ్చి ఈ బంగారు నగలను దేవస్థానం ఈవో ఎం.వి.సురే్షబాబుకు అందజేశారు.